ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 16, 2020, 08:04 AM

నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. వర్చువల్ విధానంలో ఈ వంతెనను ప్రారంభిస్తారు. దీంతో పటు 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నరాు. ఇదే సమయంలో 16 ప్రాజెక్టు ల శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగనుంది. వీటి విలులవ దాదాపు 15,592 కోట్లు. మొత్తం మీద నేటి నుంచి విజయవాడ వాసులు సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న దుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com