అమరావతి : ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్ 5వరకు స్టేటస్కో. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ. ఆక్టోబర్ 5కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు. ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్కో అక్టోబర్ 5వరకు పొడిగిస్తు ఆదేశం. వచ్చేనెల 5నుంచి రోజువారీ విచారణ చేపడామని పేర్కొన్న హైకోర్టు