ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదావరి ఉగ్రరూపం..పలు గ్రామాలు జలదిగ్బంధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 11:50 AM

గోదావరి ఉగ్రరూపంతో కోనసీమలోని లంక గ్రామాలు నీట మునిగాయి. ముంపుగ్రామాల్లో ప్రజలు నాటు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లోతట్టు ప్రాంతమైన అరిగెలవారిపేట నీటి మునిగింది. దీంతో గ్రామస్తులను అధికారులు నాటు పడవలద్వారా పునరావాసకేంద్రానికి తరలిస్తున్నారు. పంటలన్నీ నీటమునిగాయి. ఏటుగట్లు కూడా బలహీనంగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com