ఎమ్మిగనూరు పట్టణంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కార్యాలయంలో జాతీయ జెండాను నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, బ్యాంక్ సిఇఓ గాంగధార్, డైరెక్టర్స్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.