కౌతాళం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో దేశాన్ని కాపాడాలి, మత సామరస్యాని, విద్య, వైద్య సౌకర్యాలు, పారిశ్రామిక రంగాన్ని, కరోనా నుంచి ప్రజలను రక్షించాలని, ఆసుపత్రి నందు డాక్టర్లను, నర్సులకు మందులను కల్పించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే. మల్లయ్య, కార్యకర్తలు మూలింటి రామలింగా, భాష, సిపిఐ ఎంఎల్ నాయకులు జగదీష్, ఆటో కార్మికులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.