ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మిగనూరు లో ఆగస్ట్ 25 వరకు లాక్ డౌన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:34 PM

ఎమ్మిగనూరు పట్టణంలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది.దింతో పట్టణంలో ఆగస్ట్ 25 వరకు లాక్ డౌన్ పొదగిస్తునట్టు పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. గతంలో అధికారులు పెట్టిన లాక్ డౌన్ నేటితో ముగుస్తున్న,మరో పక్క రోజు రోజు కరోన కేసులు పెరుగుతునందున్న కరోనా కట్టడికి మరో సారి లాక్ డౌన్ ను అధికారులు పొడగించారు. కేవలం ఉదయం 6 నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరవాలని 11 తరువాత ఎవరైనా దుకాణాలు తెరిస్తే లాక్ డౌన్ ఉల్లంఘన క్రింద చర్యలు చేపడతామని హెచ్చరించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com