ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం లారీ బోల్తా..ఎగబడ్డ జనం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 01:35 PM

మందు ఫ్రీగా వస్తే ఎవరైనా వదులుతారా. ఓ మద్యం లారీ బోల్తా పడితే డ్రైవర్,క్లీనర్ ను కాపాడాల్సింది పోయి మద్యాన్ని పట్టుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌లోని కవర్ధాలో మద్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. అంతే దీనిని గమనించిన స్థానికులు మద్యం లారీగా గుర్తించి అందులో ఉన్న మద్యం బాటిళ్లను పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. అసలు ఆ లారీలో ఎవరు ఉన్నారు,వారెలా ఉన్నారని కూడా పట్టించుకోలేదంటే చూడండి. అదృష్టం కొద్దీ అందులో ఉన్న డ్రైవర్,క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. ఆ లారీలో ఆ ట్రక్కు‌లో 200 కార్టన్ల మద్యం బాటిళ్లు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com