న్యూఢిల్లీ : భారత్ లో విజరంభిస్తున్న కరోనా. రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు. అత్యధిక కరోనా కేసులున్న ప్రపంచ దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న భారత్. ప్రస్తుతం భారత్ లో 2,07,615 కరోనా పాజిటివ్ కేసులు,5815 మంది కరోనా పాజిటివ్ తో మృతి. మే 19నాటికి దేశంలో లక్ష కేసులు, జూన్ 3నాటికి రెట్టింపు. భారత్లో మొదటి లక్ష కేసులు నమోదుకావడానికి 64రోజుల సమయం. లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి కేవలం 15రోజుల సమయం. లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి కేవలం 15రోజుల సమయం. భారత్ లో 48 శాతంగా ఉన్న కరోనా రికవరీ రేటు,2.8 శాతంగా మరణాల రేటు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా రికవరీ,మరణాల రేటులో మెరుగైన స్థానంలో ఉన్న భారత్*