జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసిపిలోకి చేరనున్నారు. రామసుబ్బారెడ్డి తాడేపల్లి చేరుకున్నారు. రామసుబ్బారెడ్డి మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసిపిలో చేరనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరటానికి కసరత్తు జరిగింది. తన ప్రత్యర్ధి ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుండి తన మీదే గెలిచి టీడీపీలోకి రాగానే మంత్రి పదవి ఇవ్వటాన్ని రామసుబ్బారెడ్డి సహించలేకపోయారు.