ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఐదేళ్లల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి మోపిదేవి ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు వ్యతిరేకమని విశాఖలో చెప్పగలవా అని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై చంద్రబాబు వైఖరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ హయాంలో భూ కబ్జాలు చేశారు.