ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో రెండు రోజు చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 03:29 PM

చిత్తూరు :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పర్యటన సంపూర్ణంగా ముగిసింది. దీంతో ఆయన మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. 24, 25వ తేదీన కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రల్లో భాగంగా చంద్రబాబు బిజీగా గడిపారు. ఈ చైతన్య యాత్ర నిన్న రాత్రి శాంతిపురంలో విజయవంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం చంద్రబాబు ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com