ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలువుదీరిన దుర్గమ్మగుడి కొత్త పాలకమండలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 12:26 PM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. పాలకమండలి ఛైర్మన్‌గా ఫైలా సోమినాయుడుతో పాటు 15 మంది సభ్యులచే దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పార్థసారధి హాజరయ్యారు.
దుర్గమ్మ గుడి కొత్త పాలకమండలి...
1. పైలా సోమినాయుడు (ఛైర్మన్)
పాలకమండలి సభ్యులు...
1. కటకం శ్రీదేవి
2. డీఆర్‌కే ప్రసాద్‌
3. బుసిరెడ్డి సుబ్బాయమ్మ
4. పులి చంద్రకళ
5. గంటా ప్రసాదరావు
6. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
7. చక్కా వెంకట నాగ వరలక్ష్మి
8. కార్తీక రాజ్యలక్ష్మి
9. నేటికొప్పుల సుజాత
10. నేలపట్ల అంబిక
11. కానుగుల వెంకట రమణ
12. నెర్సు సతీశ్‌
13. బండారు జ్యోతి
14. ఓవీ రమణ
15. లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ (ప్రధాన అర్చకుడు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com