తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం పట్టివేత. తెలంగాణా లోని అశ్వారావుపేట మండలం వూట్లపల్లి లోని మద్యం దుకాణం నుండి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు కు కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. 4 లక్షల రూపాయల విలువ చేసే 27 కేసులు (1296) మద్యం, టాటా ఇండికా కారు స్వాధీనం.ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. మద్యం అక్రమ రవాణా దారులపై ఉక్కుపాదం... ఎక్సయిజ్ సి.ఐ. అజయ్ కుమార్ సింగ్.అక్రమంగా మద్యం రవాణా చేసేవారిపై పి.డి. యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం..... జంగారెడ్డిగూడెం ఎక్సయిజ్ సి.ఐ. అజయ్ కుమార్ సింగ్.