ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2020, 10:52 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చైతన్య యాత్రలు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 19న ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించే చైతన్య యాత్రలో పాల్గొననున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com