ఈరోజు శుక్రవారం, 14.02.2020 ఉదయం 5 గంటల సమయానికి, నిన్న *68,410* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *06* కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *08* గంటలు పట్టవచ్చును,నిన్న *25,712* మంది
భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు 2.32 కోట్లు,నిన్న *16,636* మంది
భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది,