గుంటూరు : తాడేపల్లి ఆలస్యంగా వెలుగులోకొచ్చిన కిలాడి లేడి వ్యవహారం. చిటిపాటల నిర్వహణ ముసుగులో లక్షల రూపాయలు ఎగ్గొటినవైనం.చిటీపాటలనిర్వహణేకాక.మ్యారేజ్ బ్యూరో,లాటరి టికెట్ అమ్మకం ఈమె వ్యాపారాలు.ఊరికొకపేరుతో చలామణైయ్యె నైపుణ్యం సొంతం..అంజని,సుమలత,దేవి,కుమారి వంటివి మారుపేర్లు.స్పందన కార్యక్రమం లో మూడు సార్లు ఫిర్యాదు చేసిన బాధితులకు అందని న్యాయం.గతంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టైపిస్ట్ గా పనిచేసిన ఘరానా మోసకత్తెకు పోలీసుల పూర్తి మద్దతు ఉందంటున్నబాధిత మహిళ..న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే అధికారులే మోసకత్తెకు వత్తాసు పలుకుతూ నాపై గంజాయి కేసు పెడతానని బెదిరిస్తూ ఘరాన మోసగత్తెను కాపాడుతున్నారని వివరణ. పోలీసులు మోసం చేసిన మహిళకి ఇచ్చే విలువ ,గౌరవం నష్టపోయిన బాధితులు కు ఇవ్వట్లేదని కారణం అంతుబట్టంలేదంటున్న సదరు బాదితమహిళ.