ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రక్షణ కోసం ప్రభుత్వమే రోడ్ మ్యాప్ ఏర్పరచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 07:38 PM

బాలికలు, మహిళల సంరక్షణ కోసం టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళా ఆధ్వర్యంలో, త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలుగు మహిళా అధ్యక్షురాలు జోత్స్న వెల్లడించారు. రాష్ట్రంలో బాలికలు, యువతుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళా నాయకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశమయ్యారు. మిస్సింగ్ కేసులను ఛేదనలో ప్రభుత్వం- పోలీసులు విఫలమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం బాలబాలికల రక్షణ కోసం రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com