మండలి వల్ల సమయం, డబ్బు వృదా అవుతోందని మంత్రి రంగనాథరాజు అన్నారు. శాసన మండలిని రద్దు చేసినా ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత ఉండదు అని అయన అన్నారు. కాలక్షేపానికి తప్పు ప్రభుత్వానికి సూచనలిచేవారు ఎవరూ మండలిలో లేరు అని అన్నారు. సిఆర్డిఏ, రాజధానుల అంశాలకంటే ముందే ఇంగ్లీషు మీడియం బిల్లును వెనక్కి పంపించారు అని అన్నారు.