మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని సీఎం జగన్ అన్నారు. అమ్మఒడి పథకంతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు రానున్నాయని జగన్ అన్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు రాకూడదనే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టామని అయన అన్నారు. నాణ్యమైన చదువు చెప్పిస్తే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని అయన అన్నారు. 40 లక్షలకు పైగా తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. పిల్లలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువు అని అయన అన్నారు. నిరక్ష్యరాసులు రాష్ట్రములో 33 శాతం మంది ఉన్నారు అని జగన్ అన్నారు. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు. రైట్ టు ఇంగ్లిష్ మీడియం అమలు చేయబోతున్నాము అన్నారు.