ఈరోజు మంగళవారం,21.01.2020 ఉదయం 5 గంటల సమయానికి, నిన్న *77,988* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *03* కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటల పట్టవచ్చును,నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు 3.06 కోట్లు,నిన్న *17,532* మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది