మచిలీపట్టణం… స్టైఫండరీ క్యాడెడ్ ట్రైనింగ్ పోలీసు కానిస్టేబుల్స్ గా ఎంపికైన 232 మంది అభ్యర్థులకు మచిలీపట్నం మండలం, తపసిపూడి గ్రాణంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమాన్ని డి.ఐ .జి ఏఎస్ ఖాన్, ఎస్.పి రవీంద్రనాథ్ బాబులు ప్రారంభించారు.. ఈ సందర్భంగా డిఐజి ఖాన్ మాట్లాడుతూ , రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపికైన అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నామని అన్నారు..శిక్షణా కేంద్రంలో అన్ని నేర్చుకోవాలని సూచించారు.