ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలే :యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 02:22 PM

దిశ బిల్లు వచ్చిన తర్వాత కూడా ఏపీలో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిందితులపై చర్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల శాసన సభా సమావేశాలు జరిగిన తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ సమావేశాలు సీఎం జగన్ అహంభావానికి నిలువెత్తు నిదర్శనమని, తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ చెప్పిన సమాధానాలన్నీ తప్పుల తడకలేనని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com