తిరుమల శ్రీవారి ఆలయం ముందు విషాదం జరిగింది. ఓ భక్తుడు... శ్రీవారికి పాలను అందించే లారీ చక్రాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ చనిపోయిన భక్తుణ్ని... చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి టీడీపీ విజిలెన్స్ విభాగం ఫుటేజ్ రిలీజ్ చేసింది.