అమరావతి : ఇవాళ విశాఖలో సీఎం వైఎస్ జగన్ కార్యక్రమం. ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరుకానున్న సీఎం. మధ్యాహ్నం 2.50 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం. 3.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకోనున్న సీఎం. 4 గంటలకి బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ చేరుకోనున్న సీఎం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనంతరం 5.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 6.10 గంటలకి తాడేపల్లికి చేరుకోనున్న సీఎం