ఢిల్లీ ప్రభుత్వం అగ్ని ప్రమాదం పై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు లక్ష పరిహారాన్ని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారణ వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.