ఒంగోలు ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ సూపర్ కాప్.. హైదరాబాద్ దుర్ఘటన తరువాత ఒంగోలు జిల్లాలోని పట్టణాల్లో అభయ్ పేరుతో ఒంటరి మహిళలను పోలీసులు పికప్ చేసి ఇంటికి సురక్షితంగా చేర్చే పధకాన్ని అమలు చేశారు.. ఇందుకోసం 70 టూ వీలర్లు, 8 ఫోర్ వీలర్లు సిద్ధం చేశారు. రాత్రి 9 నుంచి ఉదయం5 వరకు ఒంటరిగా తిరిగి ఇళ్లకు పోలేని వారికోసం ఈ పధకం ప్రవేశపెట్టారు.. ఫోన్ చేసిన10 నిమిషాల్లో పోలీసు వాహనం చేరే విధంగా ప్లాన్ చేశారు. ప్రతి వాహనంలో మహిళ కానిస్టేబుల్ ఉంటారు