ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిక్స్ సదస్సుకు పయనమైన మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:04 PM

11వ బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనడంలో భాగంగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ కు చేరుకుంటారు. రేపు, ఎల్లుండి (నవంబరు 13, 14 తేదీల్లో) జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. తన విదేశీ పర్యటనకు ముందు మోదీ ట్విట్టర్ లో స్పందించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారోతో చర్చలు జరుపుతానని, భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు తన పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com