విజయవాడ : మంత్రి పుష్పశ్రీ వాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం ప్రారంభం.సమావేశంకు హాజరైన గిరిజన ఎమ్మెల్యేలు రాజన్న దొర, కళావతి బాలరాజు, శెట్టి పాల్గుణ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి.ఎస్టీ కమిషన్ ఏర్పాటు, గిరిజన ప్రాతంలో నూతన మండలాల గుర్తింపు, గిరిజనుల పునరావాసం, అటవీ హక్కుల గుర్తిపు చట్టం, గిరిజనుల సమస్యలపై సమావేశంలో చర్చ