ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక మాంద్యంపై నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌ నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 10:13 AM

న్యూఢిల్లి :  పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మాంద్యంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు యత్నిస్తున్నారు. నవంబర్‌ 18వ తేదీనుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com