గ్రామ సచివాలయాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తెచ్చే అంశంపై సీఎం చర్చించనున్నారు. జనవరి నుంచి గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే జగన్ ఆదేశించారు.