నిన్న 70,661 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 17 గదుల్లో భక్తులు వేచి ఉన్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 10 గంటలు పట్టవచ్చును,నిన్న *30,551* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 3.05 కోట్లు,