ఈరోజు గురువారం *17-10-2019* ఉదయం 5 గంటల సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి *4* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు..శ్రీవారి సర్వ దర్శనానికి *8* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది. నిన్న అక్టోబర్ *16* న *78,311* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.73 కోట్లు...