కడప జిల్లా : పోట్లదుర్తిలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ నివాసంలో బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ప్రెస్ మీట్.దేశ వ్యాప్తంగా బిజెపి ఆద్వర్యంలో గాంధీ సకల్ప యాత్ర నిర్వహిస్తున్నాం.గాంధీజీ విలువైన సేవలను స్మరించుకోవడం ఎంతో అవసరం.గాంధీజీ విలువలను ఆదర్శంగా తీసుకోని పాలన సాగిస్తున్నాం.మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడవటమే బిజెపి లక్ష్యం.పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న ప్రధాని. అన్ని రాజకీయ పార్టీల నేతలు గాంధీజీ ని గౌరవించాలి.
న్యూ ఇండియా నిర్మాణమే బిజెపి సంకల్పం.వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.గతంలో మంజూరైన నిధులను దారి మళ్ళించిన గత ప్రభుత్వం.మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఇంతవరకూ కేంద్రానికి ఇటులిటీ సర్టిఫికెట్ ఇవ్వని టీడీపీ ప్రభుత్వం.ప్రస్తుత సిఎం కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చెయ్యాలి.కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉంది.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నాం