ఈరోజు మంగళవారం *15-10-2019* ఉదయం *5* గంటల సమయానికి.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి *26* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వ దర్శనానికి *20* గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది..కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *4* గంటల సమయం పడుతోంది.నిన్న అక్టోబర్ *14* న *92,736* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 2.81 కోట్లు.