రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గన్నవరం నుండి ప్రత్యక విమానంలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.అక్కడి నుండి హెలికోప్టర్ లో నెల్లూరు జిల్లాలో జరిగే రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మద్యాహ్నం 2.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు..