గాంధీ జయంతి సందర్బంగా మచిలీపట్నంలోని ఆర్.అండ్.బి అతిథి గృహం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని...
మాట్లాడుతూ ... దేశంకోసం కోట్లాదిమంది భారతీయుల కోసం గాంధీ నడిపిన పోరాటం, ఆంగ్లేయులమీద భారతీయులను సమాయత్తం చేసి అహింసా వాదంతో స్వాతంత్ర్యo సాధించిన స్థితి చూస్తే గాంధీజీ ఇచ్చిన సందేశం దృశ్య రూపంలో కనబడుతుంది...ఆయనకు ఘనమైన నివాళులు.గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి.ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలి.నాడు ఏదైతే పూజ్య బాపూజీ గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుండాలి, దేశం అభివృద్ధి, సంస్కృతికి అదే ములాధారంగా ఉండబోతోందని నాడు చెప్పిన మాటలను నేడు సి ఎం జగన్మోహనరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు.1లక్ష 34 వేల 918 మంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా వారి జీవితాలు మార్చారు.ప్రజలకు సౌకర్యం, సేవ నిమిత్తం గ్రామ సరిహద్దు దాటకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు