విజయవాడ : రోగులతో కిటకిటలాడుతున్న బెజవాడ ప్రభుత్వ హాస్పిటల్.ప్రభుత్వ హాస్పిటల్ లో 45 డెంగ్యూ కేసుల నమోదు.ప్రతిరోజూ 1300 నుంచి 1350 వరకు నమోదు అవుతున్న ఓపి.ఇప్పటివరకు 1092 విష జ్వరాల కేసులు నమోదు.20 రోజుల వ్యవధిలో 80 టైఫాయిడ్ కేసుల నమోదు.వైరల్ ఫివర్స్ నేపథ్యంలో ప్రత్యేక వార్డ్స్ ను ఏర్పాటు చేసిన హాస్పిటల్ వైద్యులు.ఖమ్మం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి క్యూ కడుతున్న రోగులు