హౌడీ-మోదీ కార్యక్రమానికి గానూ శనివారం అమెరికాలోని హ్యూస్టన్ వచ్చిన ట్రంప్కు ప్రధాని మోడీ, ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరుదేశాల అధ్యక్షులు ప్రసంగించే ముందు భారత్, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు. అంతకు ముందు సాయంత్రం హ్యూస్టన్కు చేరుకున్న భారత ప్రధానికి అక్కడి విమానాశ్రయంలో అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు ఘన స్వాగతం పలికారు