ప్రకాశం జిల్లా : కొండేపి మండలం పాపారావు పబ్లిక్ స్కూల్ లో వనం మనం కార్యక్రమం . ప్రతి విద్యార్థి, విద్యార్థినులు,ఉపాధ్యాయులు చే మొక్కలు నాటించిన స్కూల్ యాజమాన్యం. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొండేపి ఎస్ ఐ ప్రసాద్. స్కూల్ పిల్లల తో పాటు ఎస్ ఐ ప్రసాద్ మొక్కలు నాటారు. మొక్కలు నాటి, పెంచడం వలన కలిగే ఉపయోగాలు గురించి పిల్లలకు తెలియజేసిన ఎస్ ఐ ప్రసాద్