ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ లో 'వనం మనం' కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 02:27 PM

ప్రకాశం జిల్లా : కొండేపి మండలం పాపారావు పబ్లిక్ స్కూల్ లో వనం మనం కార్యక్రమం . ప్రతి విద్యార్థి, విద్యార్థినులు,ఉపాధ్యాయులు చే  మొక్కలు నాటించిన స్కూల్ యాజమాన్యం. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొండేపి ఎస్ ఐ ప్రసాద్. స్కూల్ పిల్లల తో పాటు ఎస్ ఐ ప్రసాద్ మొక్కలు నాటారు. మొక్కలు నాటి, పెంచడం వలన కలిగే ఉపయోగాలు గురించి పిల్లలకు తెలియజేసిన ఎస్ ఐ ప్రసాద్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com