కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకస్మిక పర్యటన.మరికొద్ది సేపట్లో నంద్యాలలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్..నంద్యాల పార్లమెంట్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్.ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం వైఎస్ జగన్.అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించే అవకాశం..