ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డెంగ్యూ లక్షణాలపై అవగాహనా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 12:38 PM

విజయవాడలోని ప్రభుత్వ విద్యాలయాల్లో డెంగ్యూ లక్షణాలు రాకుండా ముందస్తుగా.. జయశ్రీ ఫౌండేషన్ నిర్వాహకురాలు కొల్ల జయశ్రీ గురువారం మందు బిల్లలను అందచేశారు. అనంతరం వ్యాధి లక్షణాలు రాకుండా.. ఇంటి దగ్గర కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాద్యాయులు మరియు జయశ్రీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com