ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.30వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరిక.మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల.నదీ పరివారక ప్రాంతాల వారికి అప్రమత్తం చేసిన అధికారులు.సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచన.వరద ఉదృతిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ హరికిరణ్