ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఆర్డీఓ క్షిపణి పరీక్ష విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2019, 07:58 AM

కర్నూలు: డీఆర్డీఓ తక్కువ బరువుతో కేవలం ఓ ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా తయారుచేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను పరీక్షించింది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఓర్వకల్లులోని పాలకొలను వద్ద ఆర్మీ సహకారంతో పరీక్ష చేయగా క్షిపణి పరీక్ష విజయవంతమై అనుకున్న సమయం ప్రకారం లక్ష్యాలను ఛేదించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛేదించే లక్ష్యంగా తయారుచేసిన ఈ క్షిపణి రెండున్నర కిమీ దూరంలో లక్ష్యాలను ఛేదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com