ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీయే సర్కారు ఐదేళ్ల వంద రోజుల పాలనలో కీలక నిర్ణయాలు : కిషన్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 12:43 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గుంటూరులో పర్యటన. ఐబీ బంగ్లాలో కిషన్‌రెడ్డిని పల్నాడు బాధితులు, టీడీపీ నేతలు కలిశారు. వైసీపీ దాడులపై  బాధితులు కిషన్‌రెడ్డికి ఫిర్యాదు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ..ఎన్డీయే సర్కారు ఐదేళ్ల వంద రోజుల పాలనలో కీలక నిర్ణయాలు. దేశ సమైక్యత కోసం పనికొచ్చే నిర్ణయాలు ప్రధాని మోడీ తీసుకున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో మోడీ కృషి . సంస్కరణల్లో వేగం .ప్రతి ఒక్కరి సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిర్ణయాలు . మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థబుూయికి . ఈ ఏడాదిలో రూ.3లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుంది


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com