తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 07 గదులలో భక్తులు చేచియున్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 06 గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 2.87 కోట్లు. నిన్న *26,270* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు