ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం ప్రజలకు హెచ్చరిక..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 03:44 PM

మరికొద్ది సేపట్లో  శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని సర్వకోట, హిరమండలం, లక్ష్మీనరసుపేట, సీతంపేట, బూర్జ, పాలకొండ, నందిగం, టెక్కలి, పాతపట్నం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com