ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ గారూ ... క్షమాపణలు చెప్పెదెప్పుడు ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 12:07 AM

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదని  ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన  దుష్ప్రచారం అంట ఇంతా కాదని. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి విడుదలైన స్వే తపత్రంలో గత ప్రభుత్వ హయం లో 9,56,263 ఉద్యోగాలు వచ్చినట్టు ఎలా ప్రకటించిందని టీడీపీ  కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు.  గురువారం ఆయన తన ట్విట్టర్లో పలు ట్వీట్లు చేస్తూ,   పరిశ్రమలశాఖలో  5,13,351, ఐటీ శాఖ లో  30,428 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చినట్టు అసెంబ్లీలోనే  చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు.


ఇప్పుడు  ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో   నిర్మాణంలో  ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586, మెగా ప్రాజెక్టు ద్వారా 1,33,898 ఉద్యోగాలు వస్తున్నట్లు పేర్క చూస్తుంటే  బాబు వచ్చారు.. జాబు వచ్చిందనే విషయాన్ని స్వయంగా జగన్  అంగీకరించితీరాలని. తమ తప్పుడు ప్రచారాన్ని జగన్.. ప్రజలకు ఎప్పుడు క్షమాపణ చెప్తారేప్ తెలపాలని  లోకేష్ ప్రశ్నించారు. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com