ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ పోలీసు క్రీడల్లో టిటిడి ఎవిఎస్ఓకు బంగారు పతకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 09:07 PM

 చైనాలోని చెంగ్డు రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్‌ మరియు ఫైర్ గేమ్స్‌- 2019లో టిటిడిలో అలిపిరి చెక్ పాయింట్ ఎవిఎస్ ఓగా విధులు నిర్వహిస్తున్న అల్లం సురేంద్ర బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టిటిడి సివిఎస్ ఓ  గోపీనాథ్ జెట్టి బుధవారం ఆయన్ను అభినందించారు.ఆగస్టు 8 నుండి 18వ తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com