ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎంపీ వండువ దొరగారు ఇక లేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 12:04 PM

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో యిబ్బంది పడుతున్న పార్వతీపురం మాజీ ఎంపీ విశ్వాసరాయి నరసింహారావు దొర(వండవ దొర) (95)  సోమవారం తన స్వగ్రామం వీరాఘట్టం మండలం వండవలో  తుదిశ్వాస విడిచారు. . ఒకసారి పార్వతీపురం ఎంపీగాను, మూడు సార్లు కొత్తూరు శాసనసభ్యుడిగాను  అయన పనిచేశారు. నరసింహారావు దొర కుమార్తె కళావతి ప్రస్తుతం పాలకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అయన ఆ పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ లోకి, కిశోరె చంద్ర దేవితో పాటు  చేరారు.  







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com