ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 04:27 PM

సెలూన్లకు ఏడాదికి రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో నాయీ బ్రాహ్మణులు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు జై జగన్‌ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు పోతన తాతారావు, తుమ్మలపల్లి గంగరాజు, మీసాల సూర్యానారాయణ, కంభంపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు. లింగుశెట్టి సురేశష్‌, లింగుశెట్టి అంజిబాబు, పొలకంపల్లి శ్రీనివాస్‌, మాధవరం సర్వారాయుడు తదితరులు ర్యాలీకి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com